Sp. మంగై గోమంగో
జననం:-16-06-1916
మరణం:-19-07-1980
జన్మ స్థలం :మరిచ్చగూడ (ఒరిస్సా రాష్ట్రం)
తండ్రి :-పిత్తర్ బోయ
తల్లులు:-సుమతి, లకి, సోంపు
(సుమతి పిల్లలు :-sp మంగై గోమంగో, తీస్క్ ర, లీనో, కడియమ్మ
లకి పిల్లలు :-పోనియ, రాము, పోనరో )
భార్యలు :సుందరో, సుశి, నార్జని
పిల్లలు :(సుందరో పిల్లలు :-దయమంతి, నవగాసాని,
వర్ణ, ప్రగతి, ధీయన్.
సుశి పిల్లలు :కుశసిమీ, ధీర్గామ్మ్ సుమీ.
నార్జని కు పిల్లలు లేరు)
Sp మంగై గోమంగో సవర లీపి గూర్చి ఎంతో కృషి చేశారు. లీపిని తయారుచేసి అభివృద్ధి చేశారు.
సవర లీపి
స, త, భ, చ, డ, గ
మ, జ్ఞ , ల, న, వ, ప
య, ర, హ, క, జ, జ్ఞ
ఆ, ఏ, ఈ, ఉ, ఒ, ఐ, మై.
ఈ విదంగా 25 అక్షరలు sp మంగై గోమంగో గారు తయారు చేశారు. దీనిని అక్షర బ్రహ్మ యువ నిర్మాణ సేవా సంఘంల ద్వార ఒరిస్సా, ఆంధ్ర రాష్ట్రాలలో అభివృద్ధి చేయుటకు ఈ సేవా సంఘలు కృషి చేస్తున్నాయి. ఈ అక్షరాలు తో పాటుగా అక్షర బ్రహ్మ గుర్తు
(సింబల్) కూడ సృష్టించారు. దీన్ని అక్షర బ్రహ్మ సేవా సంఘల గుడి ఆంధ్ర, ఒరిస్సా రాష్ట్రాల్లో ప్రతి గురువారం, ప్రతి వారం పూజలు నిర్వహించాబడుతున్నది. ప్రపంచం
ఏన్నో భాషలు ఉన్నాయి. అందులో కొన్ని మాత్రమే పరిగనిచ్చబడేది. సవర భాషా అనెది
భాషాతో పాటుగా భాషా యెక్క లీపి అభివృద్ధి చేసుకోవాలని అక్షర బ్రహ్మ ముఖ్య ఉద్దేశ్యం.
శ్రీ S. P మంగయ్య గోమంగ్
శ్రీ S. P మంగయ్య గోమంగ్ 16.06.1916 సం,, లో "సర" అనే గ్రామంలో జన్మించారు. అతని తండ్రి పేరు" పితాంబార్ బోయ "అతని 5వ తరగతి మరారిగూడ లోనూ, 9వ తరగతి గణుపుర్ లోనూ విద్యాభ్యాసం చేశారు.
చిన్నతనము లోనే అల్లరిలోనూ, క్రమశిక్షణ లోనూ, చురుగ్గాఉండేవాడు. గురువులను, పెద్దలను గౌరవించు ఉత్తమ లక్షణాల విద్యార్థి గా గుర్తింపు పొందాడు. తమ జాతి మీద మమకారన్ని, తమ మాతృభాషపై ప్రేమను క్రమంగా పెంచుకొన్నడు. ఒరిస్సా సర్కారు అతనిని జైపూర్ LF హాస్పిటల్ లో కొపౌండర్
గా నియమించారు. అక్కడ కొద్దిరోజులలో మాత్రమే పనిచేశారు. తరువాత తమ సవర తెగని అధ్యయనం చెయ్యాలని నిర్ణయించుకున్నడు. రాయగడ, కోరాపుట్ లోనూ మారుమూల ప్రాంతాల్లో జీవిస్తున్నా హీనమైన ప్రజల జీవన పరిస్థితులు తెలుసుకొని చలించపోయాడు సవర తెగలలో
ఒక వైపు పట్టణంలో, భవనాల్లో రాజాభోగలు
అనుభవిస్తు ఉంటే మరోవైపు కొండ కోనలో
కూడు, గుడ్డ, ఇళ్లు లేక చీకట్లో బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.
ఇవన్నీ గమనించిన మంగై గారు తన గురు మలయా గోమంగ్ సాయకారంతో తపస్సు కారణంగా 18-06-1936 లో సవరలీపి ఆవిర్భావిచింది. కాలం మారింది మనం మరాలి అంటూ భాషలీపి భోదన ద్వారా వెలుగును ప్రసాదించారు. తన జీవితంలో తన జాతికే అంకితం చేశారు. తరువాత 19-07-1980 సం,, లో స్వర్గస్థులైనారు..
No comments:
Post a Comment